శ్రీలంక గెలిచిందోచ్‌... | srilanka wins first match after two loses | Sakshi
Sakshi News home page

శ్రీలంక గెలిచిందోచ్‌...

Jan 22 2018 10:29 AM | Updated on Jan 22 2018 10:29 AM

ఢాకా: వరుస ఓటములతో డీలాపడ్డ శ్రీలంకకు కాస్త ఊరట లభించింది. ముక్కోణపు వన్డే సిరీస్‌లో ఇప్పటికే రెండు మ్యాచుల్లో ఓటమి పాలైన లంక ఆదివారం జింబాబ్వేతో జరిగిన మూడో లీగ్‌ మ్యాచ్‌లో ఐదు వికెట్లతో నెగ్గింది. తొలుత జింబాబ్వే 44 ఓవర్లలో 198 పరుగులకు ఆలౌటవ్వగా... శ్రీలంక 44.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసి గెలుపొందింది. లంక తరఫున కుశాల్‌ పెరీరా (49), కెప్టెన్‌ చండిమాల్‌ (38 నాటౌట్‌), తిసారా పెరీరా (39 నాటౌట్‌) రాణించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement