లంచ్ విరామానికి భారత్ 179/3 | Scoreboard at lunch 179/3 | Sakshi
Sakshi News home page

లంచ్ విరామానికి భారత్ 179/3

Aug 23 2015 12:47 PM | Updated on Sep 3 2017 8:00 AM

శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ భారీ ఆధిక్యం దిశగా పయనిస్తోంది.

కొలంబో: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ భారీ ఆధిక్యం దిశగా పయనిస్తోంది. ఆట నాలుగో రోజు భోజన విరామానికి టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్ లో 3 వికెట్లు నష్టపోయి 179 పరుగులు చేసింది. దీంతో లంకపై 266 పరుగుల ఆధిక్యం దక్కింది.

మురళీ విజయ్, అజింక్య రహానే అర్ధసెంచరీలు చేశారు. విజయ్ 82, కోహ్లి 10 పరుగులు చేసి అవుటయ్యాడు. రహానే 82, రోహత్ శర్మ 2 పరుగులతో ఆడుతున్నారు. శ్రీలంక బౌలర్లలో కుశాల్ 2 వికెట్లు పడగొట్లాడు. ప్రసాద్ కు ఒక వికెట్ దక్కింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement