ఆసీస్తో తొలిటెస్టుకు ధోనీ దూరం | Mahendra singh dhoni to miss first against Australia | Sakshi
Sakshi News home page

ఆసీస్తో తొలిటెస్టుకు ధోనీ దూరం

Nov 22 2014 3:27 PM | Updated on Sep 2 2017 4:56 PM

ఆసీస్తో తొలిటెస్టుకు ధోనీ దూరం

ఆసీస్తో తొలిటెస్టుకు ధోనీ దూరం

టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు దూరమయ్యాడు.

ముంబై: టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు దూరమయ్యాడు. ధోనీ కుడి బొటనవేలికి గాయం కావడంతో అతనికి విశ్రాంతినిచ్చారు. మహీ స్థానంలో కీపార్ నమన్ ఓజాకు అవకాశం దక్కింది.

రెండో టెస్టుకు ధోనీ అందుబాటులో ఉంటాడు. ఆస్ట్రేలియాతో జరిగే నాలుగు టెస్టుల సిరీస్లో పాల్గొనేందుకు భారత్ జట్టు ఆ దేశానికి బయల్దేరింది. విరాట్ కోహ్లీ సారథ్యంలోని 18 మంది సభ్యులతో కూడిన జట్టు వెళ్లింది. భారత్, ఆసీస్ల మధ్య వచ్చే నెల 4 నుంచి బ్రిస్బేన్లో తొలి టెస్టు జరగనుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement