భారత యువ జట్టు ఓటమి | Indian youth team defeat | Sakshi
Sakshi News home page

భారత యువ జట్టు ఓటమి

Jan 31 2017 12:38 AM | Updated on Apr 4 2019 5:21 PM

ఇంగ్లండ్‌ అండర్‌–19 జట్టుతో ఐదు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో భారత అండర్‌–19 జట్టు 23 పరుగుల

ముంబై: ఇంగ్లండ్‌ అండర్‌–19 జట్టుతో ఐదు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో భారత అండర్‌–19 జట్టు 23 పరుగుల తేడాతో ఓడిపోయింది. మొదట ఇంగ్లండ్‌ 50 ఓవర్లలో 7 వికెట్లకు 256 పరుగులు చేసింది. రాలిన్స్‌ (107 నాటౌట్‌) అజేయ సెంచరీ సాధించాడు. అనంతరం భారత్‌ 42.5 ఓవర్లలో 233 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్‌ హిమాన్షు రాణా (101) సెంచరీ చేసినా, మిగతా బ్యాట్స్‌మెన్‌ విఫలమయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement