సాక్షి, హైదరాబాద్: హెచ్సీఏ రెండు రోజుల లీగ్లో సత్తా చాటిన డానియల్ క్రికెట్ అకాడమీ ఆటగాళ్లు ప్రత్యేక శిక్షణ కోసం ఇంగ్లండ్ వెళ్లనున్నారు. లీసెస్టర్షైర్లో నిర్వహించనున్న అంతర్జాతీయ రెసిడెన్షియల్ క్యాంప్ కోసం అకాడమీకి చెందిన ఆరుగురు క్రీడాకారులు పి. గోవింద్ కౌస్తమ్ రావు, డి. శ్రీ చరణ్ వర్మ, సి. అభిషేక్, వి. శశి శేఖర్ నాయుడు, కె. శ్రీవెన్ సచిత్, టీఎన్ఆర్ మోహిత్ ఇంగ్లండ్ బయలుదేరనున్నారు. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ద్వారా నియమితులైన శిక్షకుల పర్యవేక్షణలో వీరికి ఆధునిక పద్ధతుల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు.
ఇంగ్లండ్కు డానియల్ అకాడమీ ఆటగాళ్లు
Published Fri, Jul 6 2018 10:25 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు ఎస్వీ డిగ్రీ కళాశాలకు ముగ్గురు కమిటీ సభ్యులరాక
No Headline
ఎన్నికల భారతం పుస్తకావిష్కరణ
వృత్తిదారుల మోములో ఆనందం...
ప్రతి సర్కిల్లో కంట్రోల్ రూం
హైదరాబాద్లో ఈదురుగాలులతో కూడిన భారీవర్షం (ఫొటోలు)
"పవన్ కళ్యాణ్ కు ఓటు వెయ్యం "..తేల్చి చెప్పిన పిఠాపురం టీడీపీ
రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలి
‘మోసం చేసిన వారిపై చర్య తీసుకోవాలి’
తప్పక చదవండి
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
- నేడు ఏపీలో ప్రధాని ఎన్నికల ప్రచారం
- పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- Telangana: మరో రెండు రోజులు వానలు
- మండుటెండల్లోనూ నిండా ముంచే..రాష్ట్రవ్యాప్తంగా తడిసిన ధాన్యం
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement