కేసీఆర్తో కామన్వెల్త్ విజేతల భేటీ | commonwealth games medalists meet kcr | Sakshi
Sakshi News home page

కేసీఆర్తో కామన్వెల్త్ విజేతల భేటీ

Aug 6 2014 4:20 PM | Updated on Aug 15 2018 9:04 PM

కామన్వెల్త్ గేమ్స్లో పతకాలు సాధించిన తెలుగుతేజాలు బుధవారం తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావును కలిశారు.

హైదరాబాద్: ఇటీవల జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో పతకాలు సాధించిన తెలుగుతేజాలు బుధవారం తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావును కలిశారు. కేసీఆర్ను కలిసిన వారిలో బ్యాడ్మింటన్ కోచ పుల్లెల గోపీచంద్, బ్యాడ్మింటన్ క్రీడాకారులు పారుపల్లి కశ్యప్, పీవీ సింధు, గుత్తా జ్వాల, గురుసాయి దత్, షూటర్ గగన్ నారంగ్ ఉన్నారు. స్కాట్లాండ్లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో కశ్యప్ పసిడి పతకం సాధించిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement