పాక్‌తో భారత్‌ డేవిస్‌కప్‌ పోరు | Bharat Davis Cup with Pakistan | Sakshi
Sakshi News home page

పాక్‌తో భారత్‌ డేవిస్‌కప్‌ పోరు

Feb 7 2019 2:47 AM | Updated on Feb 7 2019 2:47 AM

Bharat Davis Cup with Pakistan - Sakshi

నాగ్‌పూర్‌: చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్‌ జట్లు డేవిస్‌ కప్‌లో తలపడనున్నాయి. విదేశీ గడ్డపై ఆడాల్సిన ఈ టెన్నిస్‌ పోరులో భారత్‌... పాక్‌తో పోటీపడుతుంది. అయితే పాక్‌లో భారత్‌ ఆడే పరిస్థితి లేకపోవడంతో తటస్థ వేదికపై ఈ పోరు జరిగే అవకాశముంది. చివరి సారిగా భారత్‌ 1964లో పాకిస్తాన్‌లో డేవిస్‌ కప్‌ మ్యాచ్‌లు ఆడింది. తాజా ‘డ్రా’లో భాగంగా భారత్, పాక్‌లు ఈ సెప్టెంబర్‌లో తలపడతాయి. ఇందులో గెలిచిన జట్టు వరల్డ్‌ గ్రూప్‌ క్వాలిఫయర్స్‌కు అర్హత సాధిస్తుంది. గతంలో మలేసియా (1973) తటస్థ వేదికపై చిరకాల ప్రత్యర్థులు తలపడ్డాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement