రాష్ట్ర త్రోబాల్‌ జట్టు కెప్టెన్‌గా అజిత్‌ | Sakshi
Sakshi News home page

రాష్ట్ర త్రోబాల్‌ జట్టు కెప్టెన్‌గా అజిత్‌

Published Fri, Jan 19 2018 10:30 AM

Ajit leads as captain of telangana throwball team - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సౌత్‌జోన్‌ జాతీయ త్రోబాల్‌ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే రాష్ట్ర జట్లను గురువారం తెలంగాణ త్రోబాల్‌ సంఘం ప్రకటించింది. పురుషుల జట్టుకు కెప్టెన్‌గా ఎం. అజిత్‌ కుమార్, కోచ్‌గా ఎం. చంద్ర ప్రకాశ్‌ వ్యవహరించనున్నారు. మహిళల జట్టుకు కె. ఎమీమా సారథిగా, సుచేతన కోచ్‌గా ఎంపికయ్యారు. చెన్నైలో 20, 21 తేదీల్లో సౌత్‌జోన్‌ జాతీయ త్రోబాల్‌ టోర్నీ జరుగుతుంది.  

జట్ల వివరాలు

పురుషులు: ఎం. అజిత్‌ కుమార్‌ (కెప్టెన్‌), ఎస్‌. కురుమూర్తి, కె. ప్రవీణ్‌ కుమార్, వై. సాయి నిక్షయ్‌ రెడ్డి, ఎం. యాదయ్య, ఎస్‌. సాయి కుమార్, కె. మల్లేశం, ఎ. గాంధీ, ఎం. శ్రీనాథ్, డి. కిరణ్‌ చారి, ఎం.జె. టైసన్, కె. చరణ్‌ కుమార్, ఎస్‌. మధుసూదన్, ఎం. చంద్ర ప్రకాశ్‌ (కోచ్‌), చక్రపాణి (మేనేజర్‌).  
మహిళలు: కె. ఎమీమా (కెప్టెన్‌), పి. ఇందు రెడ్డి, ఎం. ఇషా సాయి, డి. శ్వేత, పూజ సురేశ్, బి. వైష్ణవి, వి. రాణి, ఎస్‌. నిహారిక, రిచా శర్మ, జె. సరిత, గురుప్రీత్‌ కౌర్, జెజ్రీల్‌ జోయ్‌సీన్, కృష్ణ ఇందూజ, షరోన్, సుచేతన (కోచ్‌), పూర్వ (మేనేజర్‌).

Advertisement

తప్పక చదవండి

Advertisement