మంత్రి ఆదినారాయణరెడ్డికి షాక్‌

Shock To Minister Adinarayana Reddy, His Aids join YSRCP - Sakshi

వైఎస్సార్‌సీపీలోకి ఆది, రామసుబ్బారెడ్డి వర్గాల చేరిక

సాక్షి, జమ్మలమడుగు: వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగులో మంత్రి ఆదినారాయణరెడ్డికి షాక్‌ తగిలింది. మాజీ ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి, సమన్వయకర్త సుధీర్‌రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ నేతలు ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డి వర్గాలకు చెందిన కీలక శ్రేణులు శనివారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరాయి. ఈ ఇద్దరు నేతలకు మద్దతుగా ఉన్న 80 కుటుంబాలు తాజాగా వైఎస్సార్‌సీపీలోకి వచ్చాయి. వైఎస్సార్‌ జిల్లా పెద్దముడియం మండలం కొండపాంపల్లి గ్రామంలో ఈ చేరికల కార్యక్రమం జరిగింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top