ఇద్దరు విద్యార్థినులపై యాసిడ్తో దాడి | Two women students attacked with acid | Sakshi
Sakshi News home page

ఇద్దరు విద్యార్థినులపై యాసిడ్తో దాడి

Sep 12 2014 3:44 PM | Updated on Aug 17 2018 2:10 PM

దుండుగులు ఇద్దరు కాలేజీ విద్యార్థినులపై యాసిడ్ పోశారు.

మధురై: తమిళనాడులోని మధురైలో దారుణం జరిగింది.  దుండుగులు ఇద్దరు కాలేజీ విద్యార్థినులపై అమానుషంగా దాడి చేసి యాసిడ్ పోశారు.

ఈ దుర్ఘటనలో విద్యార్థినులు ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన విద్యార్థులను చికిత్స నిమత్తం ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement