దుండుగులు ఇద్దరు కాలేజీ విద్యార్థినులపై యాసిడ్ పోశారు.
మధురై: తమిళనాడులోని మధురైలో దారుణం జరిగింది. దుండుగులు ఇద్దరు కాలేజీ విద్యార్థినులపై అమానుషంగా దాడి చేసి యాసిడ్ పోశారు.
ఈ దుర్ఘటనలో విద్యార్థినులు ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన విద్యార్థులను చికిత్స నిమత్తం ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.