ఘోర రోడ్డు ప్రమాదం; ఐదుగురి మృతి | Truck Overturns On Road In Madhya Pradesh | Sakshi
Sakshi News home page

ఘోర రోడ్డు ప్రమాదం; ఐదుగురి మృతి

May 10 2020 7:39 AM | Updated on May 10 2020 7:55 AM

Truck Overturns On Road In Madhya Pradesh - Sakshi

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌లోని నర్సింగ్‌పూర్‌ జిల్లా పఠా రోడ్‌ వద్ద ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌ నుంచి ఆగ్రాకు మామిడిపళ్ల లోడుతో వెళుతున్న ట్రక్‌ పఠారోడ్‌ వద్ద బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు కూలీలు మృతి చెందగా, 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో ట్రక్కులో 16 మంది ఉన్నట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement