యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం | road accident in up 6killed | Sakshi
Sakshi News home page

యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం

Jun 1 2017 10:39 AM | Updated on Aug 30 2018 4:10 PM

ఉత్తర్‌ప్రదేశ్‌లోని యమునా ఎక్స్‌ప్రెస్‌ వేపై ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.

ఆగ్రా: ఉత్తర్‌ప్రదేశ్‌లోని యమునా ఎక్స్‌ప్రెస్‌ వేపై ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు - బస్సు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడిక్కడే మృతిచెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన సదాబాద్‌ సమీపంలో గురువారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. అతివేగం ప్రమాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement