‘దిశ’ ఎన్‌కౌంటర్‌.. ఆ పోలీసులకు రివార్డు! | Sakshi
Sakshi News home page

‘దిశ’ ఎన్‌కౌంటర్‌.. ఆ పోలీసులకు రివార్డు!

Published Sat, Dec 7 2019 5:02 AM

Rah group Announces Rs one Lakh Reward to Telangana Police - Sakshi

హిసార్‌(హరియాణా): ‘దిశ’ ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులకు రివార్డు అందించనున్నట్లు హరియాణాకు చెందిన రాహ్‌ గ్రూప్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ నరేశ్‌ సెల్పార్‌ తెలిపారు. ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులకు రూ. లక్ష చొప్పున ఇవ్వనున్నట్టు చెప్పారు. రాహ్‌ గ్రూప్‌ ప్రకటనపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement