పట్టాలు తప్పిన పుదుచ్చేరి-దాదర్ ఎక్స్ప్రెస్ | Puducherry-Dadar express train derail near Hubli in Karnataka | Sakshi
Sakshi News home page

పట్టాలు తప్పిన పుదుచ్చేరి-దాదర్ ఎక్స్ప్రెస్

Dec 21 2015 6:48 PM | Updated on Sep 3 2017 2:21 PM

పట్టాలు తప్పిన పుదుచ్చేరి-దాదర్ ఎక్స్ప్రెస్

పట్టాలు తప్పిన పుదుచ్చేరి-దాదర్ ఎక్స్ప్రెస్

కర్ణాటకలోని హుబ్లి సమీపంలో పుదుచ్చేరి-దాదర్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది.

బెంగళూరు: కర్ణాటకలోని హుబ్లి సమీపంలో పుదుచ్చేరి-దాదర్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. రైలు ఇంజిన్తో పాటు మరో బోగీ  పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎవరికీ ప్రమాదం జరగలేదని, ఇద్దరికి మాత్రం స్వల్ప గాయాలయ్యాయని నైరుతి రైల్వే జీఎం పీ కే సక్సేనా తెలిపారు.

ఈ మార్గంలో వెళ్లాల్సిన రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రమాద వార్త తెలిసిన వెంటనే సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement