పాట్నా: తనకు కావలసిన సమాచారం అందించాలని కోరుతూ ఓ వ్యక్తి బిహార్ అధికారికి పోస్ట్ ద్వారా లంచాన్ని పంపించాడు. ఆ పోస్ట్ బిహార్ సమాచార కమిషన్ ఆఫీసులో కలకలం రేపింది. ఖగారియా జిల్లాకు చెందిన సనోజ్ మిశ్రా ఇటీవల ఇన్ఫర్మేషన్ కమిషన్లో ఓ పిటీషన్ దాఖలుచేశాడు. అయితే ఈ పిటీషన్ వివరాలు తనకు త్వరగా తెలియజేయాలని కోరుతూ ఇన్ఫర్మేషన్ లో పనిచేసే ఓ ఉద్యోగికి రిజిస్ట్రర్ పోస్ట్ లో రూ.500 పంపించాడు.
అందులో అతను సొంతంగా రాసిన ఓ లేఖ.. తాను పంపిన డబ్బులను ఉద్యోగి పిల్లలకు స్వీట్లు కొనిపించాలని కోరాడు. ఆఫీస్ అడ్రస్ రాసి రిజిస్టర్ పోస్ట్ పై బడా-బాబు అని రాశాడని ఓ అధికారి వెల్లడించారు. పాట్నాలోని సచివాలయ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. ఉన్నతాధికారులను ఈ విషయంపై ప్రశ్నిస్తే ఎవ్వరూ నోరువిప్పేందుకు సముఖత చూపలేదని సమాచారం.
రిజిస్టర్ పోస్ట్లో లంచం.. ఆఫీసులో కలకలం!
Published Sat, Jul 9 2016 8:38 PM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
ప్రారంభమైన ఏపీ ఈఏపీసెట్ పరీక్షలు
టీడీపీ జనసేన మధ్య డబ్బు గొడవ
ఇస్మార్ట్ రాహుల్ గాంధీ
ఎల్లో టెర్రరిజం..బాబు, పురందేశ్వరి కుట్ర దీనికోసమేనా ?
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
నీ శకం ముగిసింది బాబు..
సాత్విక్–చిరాగ్ జోడీ శుభారంభం!
చంద్రబాబు ఏమైనా హీరోనా ?..అంబటి మురళి మాస్ ర్యాగింగ్
శృతి శర్మ : ‘హీరామండి’లో మెరిసిన ‘ఏజెంట్’ హీరోయిన్
స్లోవేక్ ప్రధానిపై హత్యాయత్నం ఎందుకు జరిగిందంటే..
తప్పక చదవండి
- Federation Cup 2024: నీరజ్ చోప్రాకు స్వర్ణం
- పెంపుడు కుక్క పెట్టిన గొడవ.. నడిరోడ్డుపైనే చితకబాదారు
- ఏపీలో ఓటేసుకునే స్వేచ్ఛ కూడా లేదా?
- సీఎం జగన్కు వేద పండితుల ఆశీర్వచనం
- Yadadri: ఇంజెక్షన్ ఖరీదు 16 కోట్లు.. సాయం చేయండి
- తెలంగాణలో దంచికొట్టనున్న వానలు.. హైదరాబాద్కు కుంభవృష్టి హెచ్చరిక!
- టీడీపీ గూండాగిరికి పోలీసుల వత్తాసు
- భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ రేసులో టాలీవుడ్ హీరో
- Today Horoscope: ఈ రాశి వారికి ఇంటిలో వివాదాలు తీరతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
- విజయవాడ మీదుగా వెళ్లే పలు రైళ్లు రద్దు
Advertisement