నేటి విశేషాలు..

Major Events On 23rd June 2020 - Sakshi

నేటి నుంచి ప్రారంభంకానున్న పూరిజగన్నాథ‌ రథయాత్ర
♦ ప్రజలు ప్రత్యక్షంగా పాల్గొనకూడదని షరతు విధించిన సుప్రీం కోర్టు

సిరిసిల్లలో నేడు మంత్రి కేటీఆర్‌ పర్యటన
♦ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్న కేటీఆర్‌

హైదరాబాద్‌: వలసకూలీలను స్వస్థలాలకు తరలింపుపై నేడు హైకోర్టులో విచారణ
♦ నేడు విచారణకు హాజరుకానున్న దక్షిణ మధ​ రైల్వే డివిజినల్‌ మేనేజర్‌

జీతాల కోసం ఆందోళన బాటలో ఉద్యోగ సంఘాలు
♦ నేడు సీఎస్‌ కలవాలని ఉద్యోగ సంఘాల నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌
అమరావతి: నేడు ఉదయం 10 గంటలకు స్పందన కార్యక్రమంపై కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వైఎస్‌ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌

♦ అచ్చెన్నాయుడు బెయిల్‌ పిటిషన్‌పై నేడు ఏసీబీ కోర్టులో విచారణ

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top