జీ జిన్పింగ్తో లోక్సభ స్పీకర్ భేటీ | Lok Sabha speaker Sumitra Mahajan meets Xi Jinping | Sakshi
Sakshi News home page

జీ జిన్పింగ్తో లోక్సభ స్పీకర్ భేటీ

Sep 19 2014 12:01 PM | Updated on Oct 22 2018 9:16 PM

లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ శుక్రవారం చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో భేటీ అయ్యారు.

న్యూఢిల్లీ : లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ శుక్రవారం చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో భేటీ అయ్యారు. మూడో రోజుల పర్యటన కోసం భారత్ విచ్చేసిన ఆయనను...ఈరోజు ఉదయం తాజ్ ప్యాలెస్ హోటల్లో సుమిత్రా మహాజన్ కలిశారు. మర్యాదపూర్వకంగా ఈ భేటీ జరిగినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో కూడా జిన్పింగ్ సమావేశం కానున్నారు. కాగా జీ జిన్పింగ్ తన పర్యటన ముగించుకుని మధ్యాహ్నం చైనా బయల్దేరనున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement