26 వరకు కొచ్చికి విమానాలు డౌటే!  | Flights to Kochi will be doubt Up to 26 | Sakshi
Sakshi News home page

26 వరకు కొచ్చికి విమానాలు డౌటే! 

Aug 20 2018 1:43 AM | Updated on Oct 2 2018 7:37 PM

Flights to Kochi will be doubt Up to 26 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కేరళలో వర్షాలు, వరదలు విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో విమాన రాకపోకలపై తీవ్ర ప్రభావం పడుతోంది. రన్‌ వేపై ఇంకా నీళ్లు నిలిచి ఉండటంతో ఆదివారం కూడా కొచ్చి వెళ్లాల్సిన విమానాలు రద్దయ్యాయి. శనివారం మధ్యాహ్నానికి రన్‌వేపై నీటిని తోడేయగలమని విమానాశ్రయ అధికారులు భావించినా, ప్రతికూల వాతావరణం కారణంగా సాధ్యపడలేదు. ఈ నెల 26 వరకు రన్‌వే అందు బాటులోకి వచ్చే అవకాశం లేదని తెలిసింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement