కరోనా.. 24 గంటల్లో 2,553 కేసులు | Corona Deaths Rises To 1373 In India | Sakshi
Sakshi News home page

కరోనా.. 24 గంటల్లో 2,553 కేసులు

May 4 2020 10:49 AM | Updated on May 4 2020 12:32 PM

Corona Deaths Rises To 1373 In India - Sakshi

న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 2,553 కరోనా కేసులు నమోదు కాగా, 72 మంది  దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 42,553కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న 11,706 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి కాగా, 1,373 మంది మృతి చెందారు. దేశంలో ప్రస్తుతం 29,453 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 

అత్యధికంగా మహారాష్ట్రలో 12,974 కరోనా కేసులు నమోదు కాగా, 548 మంది మృతిచెందారు. ఆ తర్వాత గుజరాత్‌లో 5,428, ఢిల్లీలో 4,549, తమిళనాడులో 3,023, రాజస్తాన్‌లో 2,886, మధ్యప్రదేశ్‌లో 2,846, ఉత్తరప్రదేశ్‌లో 2,645 కరోనా కేసులు నమోదయ్యాయి. (చదవండి : ఆ గ్రీన్‌జోన్‌లో 21 మందికి కరోనా పాజిటివ్‌!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement