జయ చికిత‍్స వివరాలు ఇవ‍్వండి | commission notice to appolo hospitals | Sakshi
Sakshi News home page

జయ చికిత‍్స వివరాలు ఇవ‍్వండి

Jan 3 2018 4:08 PM | Updated on Jan 3 2018 4:08 PM

సాక్షి, చెన‍్నై: దివంగత ముఖ‍్యమంత్రి జయలలిత చికిత‍్స వివరాలను తెలియజేయాలని అపోలో ఆస‍్పత్రికి విచారణ కమిషన్‌ బుధవారం నోటీసులు జారీ చేసింది. ఈనెల 12వ తేదీ లోగా పూర్తి వివరాలు సమర్పించాలని అందులో పేర‍్కొన్నారు. అలాగే స‍్వయంగా విచారణకు హాజరుకావాలని కూడా ఆదేశించారు. అపోలో ఆస‍్పత్రి బాధ‍్యులతో పాటు జయలలిత సహాయకుడు పూంగుండ్రన్‌, డాక‍్టర్‌ అశోక్‌ కుమార్‌లకు కూడా ఈ నెల పన్నెండున విచారణకు  హాజరు కావాలని విచారణ కమిషన్‌ నోటీసులు పంపింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement