సాక్షి, న్యూఢిల్లీ : ఏడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం బిహార్ గవర్నర్గా ఉన్న సత్యపాల్ మాలిక్ను జమ్మూ కశ్మీర్ గవర్నర్గా నియమించారు. బిహార్ కొత్త గవర్నర్గా లాల్జీ టాండన్ నియమితులయ్యారు. మేఘాలయ గవర్నర్గా తథాగత రాయ్, త్రిపుర గవర్నర్గా కప్తాన్ సింగ్ సోలంకి, సిక్కిం గవర్నర్గా గంగా ప్రసాద్, ఉత్తరాఖండ్ గవర్నర్గా బేబీ రాణి మౌర్య, హరియాణ గవర్నర్గా సత్యదేవ్ నారాయణ్ ఆర్యహాస్లను నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు వెలువరించింది.
Published Tue, Aug 21 2018 8:05 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
త్వరగా నిద్రలేవమన్నందుకు చెరువులో దూకి ఆత్మహత్య
అదనపు ఈవీఎంల సెకండ్ ర్యాండమైజేషన్
కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోవడం ఖాయం
రైతులను మభ్యపెట్టేలా అమిత్షా వ్యాఖ్యలు
సీఎం రోడ్షోకు భారీ బందోబస్తు
ఈదురు గాలుల బీభత్సం
కామారెడ్డి ఉండన్నా.. పోవన్నా?
బీఆర్ఎస్లో నయా జోష్
నిజామాబాద్
తొలిరోజు 90 శాతం హోం ఓటింగ్ పూర్తి
తప్పక చదవండి
Advertisement