‘విద్యార్థులకు 2 మార్కులు కలుపుతాం’ | CBSE to grant 2 marks for English paper typo | Sakshi
Sakshi News home page

‘విద్యార్థులకు 2 మార్కులు కలుపుతాం’

Apr 20 2018 2:57 AM | Updated on Apr 20 2018 2:57 AM

CBSE to grant 2 marks for English paper typo - Sakshi

న్యూఢిల్లీ: పదోతరగతి ఆంగ్ల ప్రశ్న ప్రతంలో దొర్లిన తప్పుకుగాను విద్యార్థులకు 2 మార్కులు కలపాలని సీబీఎస్‌ఈ నిర్ణయించింది. మార్చి 12న జరిగిన ఈ పరీక్షలో ప్రశ్నపత్రంలో తప్పుదొర్లిందని విద్యార్థులు, ఉపాధ్యాయులు బోర్డు దృష్టికి తీసుకురావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ‘ఈ ప్రశ్నకు సమాధానం రాయడానికి ప్రయత్నించిన వారందరికీ రెండు మార్కులు కలపాలని బోర్డు నిర్ణయించింది’ అని సీబీఎస్‌ఈ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement