బీజేపీ హయాంలో గోవధ పెరిగింది | BJP regime has increased the cow slaughter | Sakshi
Sakshi News home page

బీజేపీ హయాంలో గోవధ పెరిగింది

Apr 25 2016 1:31 AM | Updated on Mar 29 2019 9:31 PM

బీజేపీ హయాంలో గోవధ పెరిగింది - Sakshi

బీజేపీ హయాంలో గోవధ పెరిగింది

కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గోవధ పెరిగిందని, గోమాంసం ఎగుమతులూ ఎక్కువయ్యాయని శంకరాచార్య స్వామి స్వరూపానంద గురువారమిక్కడ అన్నారు.

మీరట్: కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గోవధ పెరిగిందని, గోమాంసం ఎగుమతులూ ఎక్కువయ్యాయని శంకరాచార్య స్వామి స్వరూపానంద గురువారమిక్కడ అన్నారు. గోవధపై పూర్తి స్థాయి నిషేధం తేవాలని, అందుకోసం చట్టం కూడా తీసుకురావాలంటూ మీరట్‌లో డిమాండ్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement