కలాంకు త్రివిధ దళాల గౌరవ వందనం | Abdul Kalam's Body brought to delhi; 3 Service chiefs present at airport | Sakshi
Sakshi News home page

కలాంకు త్రివిధ దళాల గౌరవ వందనం

Jul 28 2015 12:40 PM | Updated on Oct 30 2018 7:45 PM

భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం భౌతికకాయానికి త్రివిధ దళాలు గౌరవ వందనం సమర్పించాయి. మంగళవారం మధ్యాహ్నం

న్యూఢిల్లీ : భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం భౌతికకాయానికి త్రివిధ దళాలు గౌరవ వందనం సమర్పించాయి. వాయుసేన విమానంలో కలాం పార్థీవ దేహం మంగళవారం మధ్యాహ్నం పాలెం విమానాశ్రయం చేరుకుంది.  ఈ సందర్భంగా ఆర్మీ, నేవీ,  వాయు సేనల అధ్యక్షులు.. కలాం భౌతికకాయంపై  జాతీయ పతాకం కప్పి ఘనంగా నివాళులు అర్పించారు.  బుధవారం రామేశ్వరంలో కలాం అంత్యక్రియల జరగనున్నాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement