78 శాతం పోలింగ్ నమోదు | 78 percent polling in Bengal fourth phase | Sakshi
Sakshi News home page

78 శాతం పోలింగ్ నమోదు

Apr 25 2016 9:37 PM | Updated on Sep 17 2018 6:08 PM

పశ్చిమ బెంగాల్లో ఈరోజు జరిగిన నాల్గవ దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం పోలింగ్ 78.05 శాతంనమోదైనట్టు డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ సందీప్ సక్సేనా తెలిపారు.

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో ఈరోజు జరిగిన నాల్గవ దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం పోలింగ్ 78.05 శాతంనమోదైనట్టు డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ సందీప్ సక్సేనా తెలిపారు. 49 నియోజక వర్గాల్లో జరిగిన పోలింగ్ లో 18మందిపై కేసులు నమోదు చేసినట్టు ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement