మహిళ నుంచి 33 రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం | 33 bullets seized by police at delhi airport | Sakshi
Sakshi News home page

మహిళ నుంచి 33 రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం

Mar 7 2016 9:33 PM | Updated on Sep 3 2017 7:12 PM

ఢిల్లీ ఎయిర్పోర్టులో సోమవారం రాత్రి కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు.

ఢిల్లీ: ఢిల్లీ ఎయిర్పోర్టులో సోమవారం రాత్రి కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఓ మహిళ వద్ద నుంచి 33 రౌండ్ల బుల్లెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న మహిళపై ఆయుధ చట్టం కింద కేసు నమోదు చేసినట్టు అధికారులు వెల్లడించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement