కొండగావ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 18 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు.
ఛత్తీస్గఢ్: ఛత్తీస్గఢ్లోని కొండగావ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 18 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో హేమచందర్ కూడా ఉన్నాడు. అతని పై ఇప్పటికే రూ. 3 లక్షల రివార్డు ఉంది.