ఓ ప్రేమా... ఏదమ్మా! నీ చిరునామా? | Suspense, Thriller Movie 'O Prema... Edamame! nee chirunama?' | Sakshi
Sakshi News home page

ఓ ప్రేమా... ఏదమ్మా! నీ చిరునామా?

Oct 17 2013 12:54 AM | Updated on Aug 28 2018 4:30 PM

ఓ ప్రేమా... ఏదమ్మా! నీ చిరునామా? - Sakshi

ఓ ప్రేమా... ఏదమ్మా! నీ చిరునామా?

కుమార్‌రాజా, స్నిగ్ధ జంటగా ఆదిలక్ష్మీ కంబైన్స్ పతాకంపై ఈశ్వరమ్మ నిర్మిస్తున్న చిత్రం ‘ఓ ప్రేమా.. ఏదమ్మా! నీ చిరునామా?’. కోపూరు చంద్రమౌళి దర్శకుడు.

కుమార్‌రాజా, స్నిగ్ధ జంటగా ఆదిలక్ష్మీ కంబైన్స్ పతాకంపై ఈశ్వరమ్మ నిర్మిస్తున్న చిత్రం ‘ఓ ప్రేమా.. ఏదమ్మా! నీ చిరునామా?’. కోపూరు చంద్రమౌళి దర్శకుడు. 
 
 ఈ చిత్రవిశేషాలను దర్శక, నిర్మాతలు తెలియజేస్తూ -‘‘కుటుంబ కథ నేపథ్యంలో సాగే సస్పెన్స్, థ్రిల్లర్ ఇది. పాటల రికార్డింగ్ ఇటీవలే పూర్తయ్యింది. నవంబర్‌లో మొదటి షెడ్యూల్‌ని తిరుపతిలో ప్రారంభిస్తాం’’ అని చెప్పారు. 
 
 ఈ చిత్రకథ అద్భుతంగా ఉందని, మంచి పాత్ర చేస్తున్నందుకు ఆనందంగా ఉందని కుమార్‌రాజా తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రవీణ్-ఎలెందర్, కెమెరా: రఘు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement