
'రేయ్' ఆడియోకు ముఖ్య అతిధిగా పవన్ కళ్యాణ్
మెగాస్టార్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ పరిచయం అవుతున్న 'రేయ్' చిత్ర ఆడియో కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా హాజరవ్వనున్నారు. ఈ కార్యక్రమం ఈనెల 5 తేదిన శిల్పకళావేదికలో ఆడియో రిలీజ్ కార్యక్రమం జరుగనుంది.
Jan 1 2014 6:54 PM | Updated on Mar 22 2019 5:33 PM
'రేయ్' ఆడియోకు ముఖ్య అతిధిగా పవన్ కళ్యాణ్
మెగాస్టార్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ పరిచయం అవుతున్న 'రేయ్' చిత్ర ఆడియో కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా హాజరవ్వనున్నారు. ఈ కార్యక్రమం ఈనెల 5 తేదిన శిల్పకళావేదికలో ఆడియో రిలీజ్ కార్యక్రమం జరుగనుంది.