పదకొండు కిలోలు పెరగాలి!

Aditya Roy Kapur to gain 11 kilos for Mohit Suri's Malang - Sakshi

... అంటున్నారు ఆదిత్య రాయ్‌ కపూర్‌. మోహిత్‌ సూరి దర్శకత్వంలో ఆదిత్య రాయ్‌ కపూర్, దిశా పాట్నీ, అనిల్‌ కపూర్‌ ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘మళంగ్‌’. ఈ సినిమాలో ఆదిత్యరాయ్‌ కపూర్‌ యాక్షన్‌ హీరోగా కనిపించనున్నారు. తన పాత్ర కోసం పదకొండు కిలోలు పెరగనున్నారట. ‘‘ఈ సినిమా కోసం నా శరీరాన్ని భారీగా మార్చేయనున్నా. ఆ వర్క్‌ కూడా స్టార్ట్‌ చేశాను’’ అన్నారు ఆదిత్య. ‘ఆషికీ 2’ తర్వాత మోహిత్‌ సూరి, ఆదిత్య కలసి చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఉన్నాయి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top