సింగపూర్: ఎటువంటి ఆయుధం ఉపయోగించకుండా బ్యాంకు నుంచి దాదాపు రూ.14 లక్షలు (22 వేల డాలర్లు) ఎత్తుకుపోయిన దొంగను పట్టుకునేందుకు సింగపూర్ పోలీసులు గాలింపు జరుపుతున్నారు. కేవలం ఒక పేపర్ ముక్కతో బ్యాంకును బురిడీ కొట్టించిన మోసగాడిని ఆస్ట్రేలియన్ గా పోలీసులు గుర్తించారు. మధ్యాహ్నం భోజన సమయంలో స్టాండర్డ్ ఛార్టెడ్ బ్యాంకు వచ్చిన నిందితుడు తన డిమాండ్లను ఒక కాగితంపై రాసి బ్యాంకు సిబ్బందికి ఇచ్చాడు. కొద్ది నిమిషాల తర్వాత 22 వేల డాలర్ల సొమ్ముతో బ్యాంకు నుంచి బయటకు వెళ్లిపోయాడని దర్యాప్తు సంస్థ సన్నిహిత వర్గాలు వెల్లడించినట్టు స్థానిక మీడియా పేర్కొంది.
దుండగుడు ఎటువంటి ఆయుధం ఉపయోగించకుండా ఎలా దొంగతనం చేశాడనే దానిపై దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. ఆసియాలో సురక్షితమైన దేశంగా పేరుగాంచిన సింగపూర్ లో బ్యాంకు చోరీలు చాలా అరుదు. నేరస్తుల పట్ల, తుపాకీ సంస్కృతి పట్ల కఠినంగా వ్యవహరిస్తుండడంతో సింగపూర్ లో నేరాలు తక్కుగా నమోదవుతుంటాయి. 2008, నవంబర్ లో ఓ వ్యక్తి బ్యాంకు దొంగతనానికి విఫలయత్నం చేశాడు.
పేపర్ ముక్కతో 14 లక్షలు కొట్టేశాడు!
Published Fri, Jul 8 2016 4:16 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- ‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement