వియత్నాం నుంచి తిరుగుపయనమైన రాష్ట్రపతి | Pranab Mukherjee flies out of Vietnam | Sakshi
Sakshi News home page

వియత్నాం నుంచి తిరుగుపయనమైన రాష్ట్రపతి

Sep 17 2014 1:15 PM | Updated on Sep 2 2017 1:32 PM

వియత్నాం నుంచి తిరుగుపయనమైన రాష్ట్రపతి

వియత్నాం నుంచి తిరుగుపయనమైన రాష్ట్రపతి

వియత్నాంలో భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నాలుగు రోజుల పర్యటన ముగిసింది.

హో చిన్ మిన్ సిటీ: వియత్నాంలో భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నాలుగు రోజుల పర్యటన ముగిసింది. బుధవారం ఆయన స్వదేశానికి బయల్దేరారు. వియత్నాం పర్యటనలో ప్రణబ్ కీలక ఒప్పందాలపై సంతకాలు చేశారు.

ఇరు దేశాల మధ్య నేరుగా విమానాలను నడపడం సహా ఏడు ఒప్పందాలపై సంతకాలు చేశారు. రాష్ట్రపతి వెంట ఎంపీలు, ఇతర ఉన్నత స్థాయి బృందం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement