భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు.
హైదరాబాద్: భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. అమెరికా పర్యటనలో ఉన్న మోడీ ఒబామాతో భేటీ కావడమిది రెండోసారి. వైట్హౌస్లోని ఓవల్ కార్యాలయంలో ఒబామాతో చర్చలు జరుపుతున్నారు. ద్వైపాక్షిక అంశాల గురించి చర్చలు జరుగుతున్నాయి.