పోలీసులమంటూ వచ్చి.. | Unidentified persons attacked a CPM party worker in party office | Sakshi
Sakshi News home page

పోలీసులమంటూ వచ్చి..

Jun 4 2016 11:05 PM | Updated on Oct 16 2018 6:15 PM

పోలీసులమని చెప్పి సీపీఎం పార్టీ కార్యాలయంలోకి ప్రవేశించిన గుర్తుతెలియని దుండగులు అక్కడే ఉన్న పార్టీ కార్యకర్తపై దాడికి దిగారు.

హైదరాబాద్: పోలీసులమని చెప్పి సీపీఎం పార్టీ కార్యాలయంలోకి ప్రవేశించిన గుర్తుతెలియని దుండగులు అక్కడే ఉన్న పార్టీ కార్యకర్తపై దాడికి దిగారు. ఈ సంఘటన నగరంలోని చైతన్యపురిలోని మున్సిపల్ కాలనీలో శనివారం రాత్రి చోటుచేసుకుంది.

పార్టీ కార్యాలయంలో ఉన్న రామాచారిపై పోలీసులమంటూ లోపలికి వచ్చిన కొందరు దుండగులు దాడి చేశారు. దీంతో బాధితుడు చైతన్యపురి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement