నగరంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న వెంకటసాయి(21) అనే గొలుసు దొంగను నెరేడ్మెట్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు.
నగరంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న వెంకటసాయి(21) అనే గొలుసు దొంగను నెరేడ్మెట్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 9 తులాల బంగారంను స్వాధీనం చేసుకున్నారు. జైలు నుంచి విడుదల అయిన తర్వాత కూడా నిందితుడు మళ్లీ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు మల్కాజిగిరి డీఎస్పీ వెల్లడించారు.