రోడ్డు ప్రమాదంలో విద్యార్థిని మృత్యువాత | student died in dammaiguda road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో విద్యార్థిని మృత్యువాత

Dec 19 2016 10:28 AM | Updated on Apr 3 2019 8:07 PM

దమ్మాయిగూడలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక బాలిక చనిపోగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

హైదరాబాద్: దమ్మాయిగూడలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక బాలిక చనిపోగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఒక వ్యక్తి తన ఇద్దరు పిల్లలను తీసుకుని బైక్‌పై నాగారంలోని ప్రభుత్వ పాఠశాలకు వెళ్తుండగా స్థానిక చౌరస్తాలో ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న అఖిల(15) అనే బాలిక అక్కడికక్కడే చనిపోగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే చుట్టుపక్కల వారు ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement