పీవీ ఎక్స్‌ప్రెస్‌ వే పై నాలుగు కార్లు ఢీ | Road accident at PV Narasimha rao expressway | Sakshi
Sakshi News home page

పీవీ ఎక్స్‌ప్రెస్‌ వే పై నాలుగు కార్లు ఢీ

Aug 9 2017 3:16 PM | Updated on Aug 30 2018 4:10 PM

నగరంలోని పీవీ ఎక్స్‌ప్రెస్‌ వే పై రోడ్డు ప్రమాదం జరిగింది.

హైదరాబాద్‌: నగరంలోని పీవీ ఎక్స్‌ప్రెస్‌ వే పై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆరామ్‌ఘర్‌ చౌరస్తా సమీపంలో బుధవారం మధ్యాహ్నం పీవీ ఎక్స్‌ప్రెస్‌ హైవే పై శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ వైపు వెళ్తున్న నాలుగు కార్లు ఒకదాని వెనుక ఒకటి కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో భారీ ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ట్రాఫిక్‌ క్రమబద్దీకరిస్తున్నారు. భారీ వర్షం కారణంగా రహదారి సరిగ్గా కనిపించక ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement