కోర్టుకు హాజరైన రేవంత్ రెడ్డి | revanth reddy attend acb court | Sakshi
Sakshi News home page

కోర్టుకు హాజరైన రేవంత్ రెడ్డి

Aug 3 2015 10:41 AM | Updated on Aug 17 2018 12:56 PM

ఓటుకు కోట్లు కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న రేవంత్ రెడ్డి సోమవారం ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు.

హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న రేవంత్ రెడ్డి సోమవారం ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. కేసు వాయిదాకు ఆయన కోర్టుకు వచ్చారు. తదుపరి విచారణ ఈనెల 14వ తేదీకి వాయిదాఇ పడింది.
 
కాగా హైకోర్టు ఉత్తర్వుల మేరకు  హైదరాబాద్ రాలేకపోతున్నట్లు రేవంత్ తరపు న్యాయవాదులు గతంలో ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసినా... వాయిదాకు రేవంత్ రెడ్డి కచ్చితంగా హాజరు కావల్సిందేనని కోర్టు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ కేసులో నిందితులుగా ఉన్న సెబాస్టియన్, ఉదయ్సింహా కోర్టుకు హాజరు అయ్యారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement