పూర్తిగా నిండిన హుస్సేన్‌సాగర్ జలాశయం | Hussaian reserviour water level fully completed | Sakshi
Sakshi News home page

పూర్తిగా నిండిన హుస్సేన్‌సాగర్ జలాశయం

Sep 21 2016 6:55 PM | Updated on Sep 4 2017 2:24 PM

రాజధాని నడిబొడ్డున ఉన్న హుస్సేన్‌సాగర్ నిండుకుండను తలపిస్తోంది.

హైదరాబాద్: రాజధాని నడిబొడ్డున ఉన్న హుస్సేన్‌సాగర్ నిండుకుండను తలపిస్తోంది. ఎడతెరిపి లేని వానలతో బుధవారం సాయంత్రం 5 గంటల సమయానికి జలాశయం నీటి మట్టం 513.88 అడుగులకు చేరుకుంది. కాగా, పూర్తి స్థాయి నీటి మట్టం 514.75 అడుగులు.. దీంతో అధికారులు 4,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం ఇన్‌ఫ్లో 4,000 క్యూసెక్కులుగా ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement