చికెన్ తిని చూపించిన మంత్రులు | Chicken Mela in Secunderabad | Sakshi
Sakshi News home page

చికెన్ తిని చూపించిన మంత్రులు

Apr 23 2015 8:41 PM | Updated on Jul 11 2019 5:33 PM

చికెన్ తిని చూపించిన మంత్రులు - Sakshi

చికెన్ తిని చూపించిన మంత్రులు

తెలంగాణ మంత్రులు ఈటెల రాజేందర్, పద్మారావు, మాజీ ఎంపీ అంజన్లు చికెన్ మస్తుగా ఆరగించారు.

హైదరాబాద్: తెలంగాణ మంత్రులు ఈటెల రాజేందర్, పద్మారావు, మాజీ ఎంపీ అంజన్లు చికెన్ మస్తుగా ఆరగించారు. మరోలా అనుకోకండీ. ఈ రోజు  సికింద్రాబాద్లో జరిగిన చికెన్ మేళాలో వారు పాల్గొన్నారు.

తెలంగాణలో బర్డ్ఫ్లూ లేదని, చికెన్, గుడ్లు నిరభ్యంతరంగా తినవచ్చని చెప్పడానికే  వారు అలా ఆరగించారు. ఆ తరువాత మంత్రులు మాట్లాడుతూ చికెన్, గుడ్లు తినడం వల్ల ఎటువంటి ప్రమాదం లేదని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement