అగ్రిగోల్డ్‌ కేసు.. సీఐడీ అదుపులో మరో ముగ్గురు | Another three accused agrigold persons send to remand for 14 days | Sakshi
Sakshi News home page

అగ్రిగోల్డ్‌ కేసు.. సీఐడీ అదుపులో మరో ముగ్గురు

Feb 18 2016 4:27 PM | Updated on Mar 28 2019 5:27 PM

అగ్రిగోల్డ్‌ కేసులో మరో ముగ్గుర్ని ఏపీ సీఐడీ అదుపులోకి తీసుకుంది.

హైదరాబాద్‌: అగ్రిగోల్డ్‌ కేసులో మరో ముగ్గుర్ని ఏపీ సీఐడీ అదుపులోకి తీసుకుంది. గురువారం ముగ్గురు నిందితులను ఏలూరు కోర్టులో సీఐడి అధికారులు హాజరు పర్చారు. నిందితులకు అక్కడి కోర్టు 14 రోజుల జ్యూడిషియల్‌ రిమాండ్‌ విధించింది. అయితే నిందితులను 4 రోజుల కస్టడీకి సీఐడీ కోరినట్టు తెలిసింది.

అరెస్టైన వారిలో అగ్రిగోల్డ్‌ ఫార్మా వైఎస్‌ ఛైర్మన్‌ సదాశివవరప్రసాద్‌, అగ్రిగోల్డ్‌ కనస్ట్రక్షన్స్‌ ఎండీ రామచంద్రరావు, డ్రీమ్‌ల్యాండ్‌ వెంచర్స్‌ ఎండీ అహ్మద్‌ఖాన్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement