పంజాగుట్టలో యువతి సజీవ దహనం! | 25 years old woman burnt alive in panjagutta | Sakshi
Sakshi News home page

పంజాగుట్టలో యువతి సజీవ దహనం!

Mar 20 2015 8:35 AM | Updated on Aug 21 2018 5:46 PM

పంజాగుట్టలో యువతి సజీవ దహనం! - Sakshi

పంజాగుట్టలో యువతి సజీవ దహనం!

పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో దారుణం జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఓ యువతిని సజీవ దహనం చేశారు.

హైదరాబాద్ : పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో దారుణం జరిగింది.  గుర్తు తెలియని దుండగులు ఓ యువతిని సజీవ దహనం చేశారు. శ్రీనగర్ కాలనీ సిగ్నల్స్ సమీపంలోని అగర్వాల్ ఐ ఆస్పత్రి వెనుక ఉన్న ఐఏఎస్ క్వార్టర్స్‌ ఖాళీ స్థలంలో 25ఏళ్ల యువతి మృతదేహం లభ్యమైంది.  దుండగులు ఆ యువతి మృతదేహాన్ని పెట్రోల్ పోసి నిప్పు అంటించారు. కాగా మృతురాలి వివరాలు తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement