పంజాగుట్టలో యువతి సజీవ దహనం! | 25 years old woman burnt alive in panjagutta | Sakshi
Sakshi News home page

పంజాగుట్టలో యువతి సజీవ దహనం!

Mar 20 2015 8:35 AM | Updated on Aug 21 2018 5:46 PM

పంజాగుట్టలో యువతి సజీవ దహనం! - Sakshi

పంజాగుట్టలో యువతి సజీవ దహనం!

పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో దారుణం జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఓ యువతిని సజీవ దహనం చేశారు.

హైదరాబాద్ : పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో దారుణం జరిగింది.  గుర్తు తెలియని దుండగులు ఓ యువతిని సజీవ దహనం చేశారు. శ్రీనగర్ కాలనీ సిగ్నల్స్ సమీపంలోని అగర్వాల్ ఐ ఆస్పత్రి వెనుక ఉన్న ఐఏఎస్ క్వార్టర్స్‌ ఖాళీ స్థలంలో 25ఏళ్ల యువతి మృతదేహం లభ్యమైంది.  దుండగులు ఆ యువతి మృతదేహాన్ని పెట్రోల్ పోసి నిప్పు అంటించారు. కాగా మృతురాలి వివరాలు తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement