లోయలో పడిన బస్సు, 22 మంది మృతి | Speeding bus falls into gorge, 22 died | Sakshi
Sakshi News home page

లోయలో పడిన బస్సు, 22 మంది మృతి

Oct 20 2016 5:53 PM | Updated on Sep 4 2017 5:48 PM

జమ్మూలోని రియాసి జిల్లాలో గురువారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.

శ్రీనగర్: జమ్మూలోని రియాసి జిల్లాలో గురువారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడిపోవడం వల్ల ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో 22మంది మృతి చెందినట్లు జమ్మూకశ్మీర్ మంత్రి అజయ్ నందా తెలిపారు.

గాయపడిన వారిని అంబులెన్స్ ల ద్వారా ఆసుపత్రికి తరలిస్తున్నట్లు వెల్లడించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు చెప్పారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement