విజయవాడ: విజయవాడ నగరంలో ఓ బంగారు అభరణాల తయారీ దుకాణం దోపిడీ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. బెంగళూరులో ప్రధాన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి రివాల్వర్ స్వాధీనం చేసుకున్నారు. దోపిడీ తర్వాత పోలీసులు వెంబడించడంతో దొంగలు పరారైన సంగతి తెల్సిందే. కాల్ డేటా ఆధారంగా ప్రధాన నిందితుడిని పోలీసులు పట్టుకున్నట్లు తెలిసింది. నిందితులు యూపీ, తమిళనాడు, మహారాష్ట్రకు చెందిన వారిగా గుర్తించారు. జైలులో ఏర్పడిన పరిచయంతో ముఠాగా ఏర్పడి చోరీలకు పాల్పడినట్లు సమాచరం.
బంగారం దోపిడీ కేసులో కీలక పుగోగతి
Published Sun, Jul 16 2017 7:04 PM
Advertisement
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
మే 31న సిట్ విచారణకు హాజరవుతా: ప్రజ్వల్ రేవర్ణ
టార్గెట్ పిన్నెల్లి
గ్యాంగ్స్టర్తో పార్టీ? స్పందించిన కంగనా రనౌత్
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
తప్పక చదవండి
- నన్ను వాళ్లు మోసం చేశారు: నటుడు జగపతిబాబు
- రేవ్ పార్టీ కేసులో నటి హేమకు మరోసారి నోటీసు
- JC Diwakar Reddy: వేధించి, ఆపై సంతకాన్ని ఫోర్జరీ చేసి..
- ఈ ఏడాది.. వికసించిన 'మే పుష్పం' ఇదే!
- స్కానింగ్ సెంటర్ వికృత చేష్టలపై కలెక్టర్ సీరియస్.. నలుగురి కమిటీ
- ప్రమాదమా.. గాయాలేవీ? ఖమ్మం కేసులో ట్విస్ట్
- ఆకాశం నుంచి పడిన వింత వస్తువు
- బ్యాంకాక్లో పీర్జాదిగూడ కార్పొరేటర్లు
- 'గోరుముద్ద'కు తాజ్ రుచులు
- స్ట్రాంగ్ రూమ్కు బ్యాలెట్ బాక్సులు
Advertisement