కర్నూలు జిల్లా డోన్ మండలం కొత్తకోట శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది.
అయ్యప్ప భక్తుల కారు బోల్తా: ఒకరి మృతి
Jan 9 2016 8:46 AM | Updated on Aug 30 2018 3:58 PM
కొత్తకోట: కర్నూలు జిల్లా డోన్ మండలం కొత్తకోట శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. అయ్యప్ప భక్తులతో వెళ్తున్న కారు బోల్తా పడటంతో ఒకరు మృతి చెందారు. హైదరాబాద్ నుంచి శబరిమలకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసకుంది. కారులో ప్రయాణిస్తున్న మరో నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Advertisement
Advertisement