Sakshi News home page

సాక్షి విలేకరిపై దాడికి నిరసనగా వైఎస్సార్‌సీపీ రాస్తారోకో

Published Sun, May 8 2016 3:39 PM

YSRCP protest against the attack on the sakshi journalist

అనంతపురం జిల్లా ఓబుళదేవరచెరువు సాక్షి విలేకరి చంద్రశేఖర్‌రెడ్డిపై దాడికి పాల్పడిన రేషన్ డీలర్‌పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ నేతలు ఆదివారం మండల కేంఆదంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్బంగా గంటల తరబడి ట్రాఫిక్ ఆగిపోయింది. విలేకరిపై దాడిచేసిన దుండగులపై చర్య తీసుకునేవరకూ ఆందోళన ఆగదని వైఎస్సార్‌సీపీ నేతలు పేర్కొన్నారు.

 

Advertisement
Advertisement