కర్నూలు జిల్లాలోని శ్రీశైలం ప్రాజెక్టులో నీటి మట్టం పెరుగుతోంది.
శ్రీశైలంలో పెరుగుతున్న నీటిమట్టం
Jul 26 2016 1:04 PM | Updated on Sep 27 2018 5:46 PM
శ్రీశైలం: కర్నూలు జిల్లాలోని శ్రీశైలం ప్రాజెక్టులో నీటి మట్టం పెరుగుతోంది. మంగళవారం ఉదయం జూరాల నుంచి 32 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చిచేరడంతో నీటి మట్టం పెరుగుతోంది. ప్రాజెక్టు ప్రస్తుత నీటి మట్టం 802 అడుగులు కాగా పూర్తి స్థాయి 885 అడుగులు. భారీ వర్షాల కారణంగా ఇన్ఫ్లో బాగా పెరుగుతోంది.
Advertisement
Advertisement