ఈతకు వెళ్లి ఇద్దరు మృత్యువాత | two side of Swimming | Sakshi
Sakshi News home page

ఈతకు వెళ్లి ఇద్దరు మృత్యువాత

Oct 12 2016 2:26 PM | Updated on Sep 4 2017 5:00 PM

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలో బుధవారం నీటిలో మునిగి ఇద్దరు చనిపోయారు.

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలో బుధవారం నీటిలో మునిగి ఇద్దరు చనిపోయారు. తుర్కపల్లి గ్రామం పెద్దమ్మ కుంటలో ఈతకు వెళ్లిన పండరి(15) ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయాడు. అలాగే, నిజాంపేట్ మదిర్యాల చెరువులో ఈత కొట్టేందుకు వెళ్లిన బీటి వెంకయ్య(21) నీట మునిగి ప్రాణాలు కోల్పోయాడు. వీరికి సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement