పిడుగుపాటుకి ఎద్దులు మృతి | Two cows killed by lighting in karimnagar district | Sakshi
Sakshi News home page

పిడుగుపాటుకి ఎద్దులు మృతి

Aug 11 2015 11:28 AM | Updated on Sep 3 2017 7:14 AM

కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో పిడుగుపాటుకు రెండు ఎద్దులు ప్రాణాలొదిలాయి.

కరీంనగర్ : కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో పిడుగుపాటుకు రెండు ఎద్దులు ప్రాణాలొదిలాయి. ఈ ఘటన మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. మండలంలోని మూల్కనూరు గ్రామంలో నేటి ఉదయం ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. దీనితోపాటు పిడుగుపడింది. ఆ ప్రదేశంలోనే ఉన్న కాడెడ్లు అక్కడికక్కడే మృతి చెందాయి. దీంతో బాధిత రైతు కనకయ్య కుటుంబంలో విషాదం అలుముకుంది. ఎద్దుల విలువ రూ. 70 వేలు ఉంటుందని రైతు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement