
మహానేతకు చిత్ర నివాళి
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని భట్టిప్రోలుకు చెందిన చిత్రకారుడు పి.బాబురావు వాటర్ కలర్స్తో వైఎస్ చిత్రాన్ని గీశారు. ఈయన నగరం మండలం ఉల్లిపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్లో చిత్రలేఖనోపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు.